ఆకలితో అలమటిస్తున్న వారికి టీటీడీ 13 కోట్ల సాయం
లాక్‌డౌన్‌ కారణంగా నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరుపేదలు, అనాథలకు పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే నిత్యం ఆహారం పంపిణీ చేస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నిరుపేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా తినడానికి తిండి లేకుండా సహాయం కోసం ఎదురుచూస్తు…
ఐఐటీ రూర్కీలో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
రూర్కీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. మొత్తం ఖాళీలు: 4 పోస్టులవారీగా ఖాళీలు:  ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌-1, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-2, ప్రాజెక్ట్‌ అటెండెంట్‌-1 ఉన్నాయి. అర్హతలు:  పోస్టును బట్టి పదోతరగతి, సంబంధిత సబ్జెక్…
మ‌య‌న్మార్‌లో తొలి క‌రోనా కేసు
క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాలకు వేగంగా విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే దాదాపుగా అన్ని దేశాల‌కు విస్త‌రించిన క‌రోనా వైర‌స్ తాజాగా మ‌య‌న్మార్‌కు విస్త‌రించింది. ఈ దేశంలో మొద‌టి పాజిటివ్ కేసు నిర్ధార‌ణ అయింది. ఇదే విష‌యాన్ని మ‌య‌న్మార్ అధికారికంగా ప్ర‌క‌టించింది. అమెరికా నుంచి వ‌చ్చిన 36 ఏండ్ల యువ‌కుడికి క‌ర…
నేటినుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు
తెలంగాణకు తలమానికమై ఆధ్యాత్మిక రాజధానిగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి బ్రహ్మోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభంకానున్నాయి. మార్చి 7 వరకు నిర్వహించనున్న ఉత్సవాల కోసం సర్వంసిద్ధమయ్యాయి. బుధవారం ఉదయం 11గంటలకు స్వస్తీవాచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడుతారు. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్నందున బాలాలయ…
కేవైసీ అప్‌డేట్‌ పేరుతో.. ఖాతాలు ఖాళీ..!
సైబర్‌ క్రిమినల్స్‌.. పేటీఎం ఖాతాదారులను టార్గెట్‌ చేస్తున్నారు. కేవైసీ అప్‌డేట్‌ చేసుకోవాలి.. లేకుంటే పేటీఎం సేవలు నిలిచిపోతాయి... మీ లావాదేవీలు స్తంభించిపోతాయి..అంటూ  ఖాతాదారులకు ఫోన్‌చేసి వారిని అయోమయంలో పడేస్తున్నారు. అప్‌డేట్‌ పేరుతో వారి నుంచి వివరాలు తెలుసుకుని.. ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తు…
మేడారానికి పోటెత్తిన భక్తులు
వరాలిచ్చే.. కోరిన కోర్కెలు తీర్చే ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధికి భక్తులు పోటెత్తారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో బుధవారం సమ్మక్క-సారలమ్మల పూజారులు మండమెలిగె పండగను ఘనంగా నిర్వహించి మహా జాతరకు నాందిపలికారు. ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాల నడుమ మేడారంలోని సమ్మక్క, …